Gold prices: రూ.91 వేలు దాటిన పసిడి ధరలు 9 d ago

featured-image

8K News-29/03/2025 వరుసగా మూడవ రోజు కూడా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇవాళ (శనివారం) 10 గ్రాముల బంగారంపై ₹200 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,600 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,200 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో వెయ్యి రూపాయలు తగ్గి కేజీ వెండి ధర రూ.1,13,000 వద్ద పలుకుతుంది. 

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD